రాష్ట్రంలో ముదిరాజుల జనాభాను తక్కువగా చూపుతున్నారని ఆరోపిస్తూ, ఆ లెక్కలను వెంటనే సరిచేయాలని ముదిరాజ్ మహాసభ డిమాండ్ చేసింది. బీసీ డీ వర్గం నుంచి తమను వేరే మార్పునకు గురిచేస్తే ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని మహాసభ వ్యవస్థాపకులు, శాసనమండలి డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాష్ తెలిపారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now